నేరాలు
ఏటీఎంలో భారీ చోరీకి యత్నం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 19 : మంగళవారం తెల్లవారుజామున టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్ తో ...
బాజిరెడ్డి రమాకాంత్ కు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష–మరో ఐదుగురికి ఐదేళ్లు కారగార శిక్ష
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రామకాంత్ కు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ...
మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు, గొర్రెల కాపరులు
సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన అధికారులు, నాయకులు కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా ...
నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత.
నిజాంసాగర్ జై భారత్ ఆగస్టు 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం 2 గంటలకు 7 వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా ...
సిఎంసి లో నాటకీయ పరిణామాలు. -డైరెక్టర్ గా అజ్జ, మంత్రి ల తొలగింపు.
చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను మీడియా సమావేశంలో సిఎంసి చైర్మన్ షణ్ముఖ మహాలింగం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గత కొంత కాలంగా వివాదాస్పందంగా కొనసాగుతున్న డిచ్ పల్లి ...
యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి.
టాస్క్ ఫోర్స్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీ.సీలో మంత్రి తుమ్మల, సీ.ఎస్ వెల్లడి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...
గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి –పోలీస్ కమిషనర్ వెల్లడి
ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి అని విజ్ఞప్తి సంస్కృతి సంప్రదాయాలకు ...
వరద ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్.
బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : జుక్కల్ మద్నూర్ ప్రధానరహదారి మధ్యన ఉన్న అంతపూర్, తడ్గుర్ వాగులుపొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలోఉన్నలో లెవెల్ వంతెనల ...
శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద.
పోచంపాడు జై భారత్ ఆగస్టు 16 :ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9గంటల ...
చిన్న ఎక్లార గ్రామం జలమయం.. ఆందోళనలో ప్రజలు..
మద్నూరు జై భారత్ ఆగస్టు 16 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మద్నూర్ మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ...
















