నేరాలు

వ్యభిచార గృహం పై టాస్క్ఫోర్స్ దాడి.

నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ సిపి  సాయి చైతన్య IPS  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి  ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సైలు ...

ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

నిజామాబాద్ జై భారత్ జూలై 19: ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు ...

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

ప్రిన్సిపాల్, లెక్చర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ వి నాయకులు అభిలాష్ రెడ్డి. ఆర్మూర్ జై భారత్ జూలై 19 : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ ...

VDCలు చట్ట పరిమితులు దాటితే సహించేది లేదు: జిల్లా జడ్జి భాస్కర్ రావు

జక్రాన్ పల్లి జై భారత్ జూలై 18: (షేక్ గౌస్) జక్రాన్‌పల్లి గ్రామాభివృద్ధి కమిటీలు (VDCలు) చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేపడుతున్న చర్యలపై జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు తీవ్ర అసంతృప్తి ...

VDCలకు కఠిన హెచ్చరిక చేసిన జిల్లా జడ్జి భాస్కర్ రావు

నందిపేట్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ...

జక్రాన్‌పల్లి దళిత మహిళకు ఇప్పటికైనా న్యాయం జరిగేనా?

నిజామాబాద్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి గ్రామ దళిత మహిళ శ్రావంతి కుటుంబానికి గత ఆరు నెలలుగా ఎదురవుతున్న సామాజిక బహిష్కరణ అంశంపై చివరకు అధికారులు ...

ప్రజావాణి కార్యక్రమంలో 27 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్ 

నిజామాబాద్ జై భారత్ జూలై 7:  సోమవారం నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా ...

CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా ,  కమిషనర్ అఫ్ పోలీస్  ...

లక్కంపల్లి సెజ్‌… పరిశ్రమల బదులు “,లీజ్” దందా.

ఉపాధి ఆశ తో భూములు ఇచ్చిన … రైతుల కండ్ల లో కన్నీళ్లు…ఉద్యోగాలు లేక గల్ఫ్ బాట పడుతున్న యువత . నందిపేట్ జై భారత్ జూలై 3: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి జైలు శిక్ష.

నిజామాబాద్ జై భారత్ జూలై 1: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్  ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనా దారులు మద్యం త్రాగి వాహనాలు ...