నేరాలు
రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రూరల్ ఎస్ఐ.మచ్చేందర్ రెడ్డి..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల ఫై పంట ధాన్యం ఆరబెట్టవద్దని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి రైతులకు సూచించారు. ...
పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్ట్ నగదు స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : అందాపూర్ చిన్నమావంది గ్రామాల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అందాపూర్ ...
అక్రిడేషన్ కార్డు ఉన్నవారే విలేఖరులా? ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చేతిలో రిపోర్టర్లపై దాడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కేంద్రంలోని బాపునగర్ లో చోటుచేసుకున్న సంఘటన విలేకరుల హక్కులు, స్వేచ్ఛలపై ప్రశ్నలు కలిగిస్తోంది. శనివారం నాడు ...
కానిస్టేబుల్ దారుణ హత్య ఘటన.. డీజీపీ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18: నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ హత్య ఘటనపై డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. పరిస్థితిని సమీక్షించాలని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు.నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు ...
నగరంలో కలకలం రేపుతున్న సిసిఎస్ కానిస్టేబుల్ హత్య.
హంతకుడు రియాజ్ నీ పట్టించిన వారికి రివార్డ్ 50వేల రూపాయలు. నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18: సిసిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన పై నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పందించారు. పలు ...
నగరంలో అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 7 : సోమవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, తనిఖీలు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి ...
కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు. నిజామాబాద్ జై ...
కాంగ్రెస్ సర్కార్… ఇది ప్రజాపాలననే అంటారా? రాచరిక వ్యవస్థ అంటారా? చెప్పండి.
మహిళలని చూడకుండా అర్థరాత్రి అక్రమ అరెస్టులు ఏమిటి? తీవ్రంగా ఖండించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్.. సిఐటియు నాయకులపై మరియు అంగన్వాడీ యూనియన్ నాయకులపై అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. … ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ...
దసరాకు ఊరెళ్తున్నారా.. తగు జాగ్రత్తలు తీసుకోండి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 : దసరా పండుగ సందర్భంగా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీసాయిచైతన్యపేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిత్యం ఇళ్లకు వచ్చివెళ్లేవారిపై ...
సంచిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహేం.
నవీపేట్ జై భారత్ సెప్టెంబర్ 19 : నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సంచిలో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం గ్రామస్తుల ద్వారా వెలుగు చూసింది. నవీపేట్ మండలం నాగేపూర్ ...
















