MOHAMMAD ABDUL MUQEEM

మా ఇంటికే వచ్చి గొడవ చేస్తావా అంటూ గొడ్డలితో దాడి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ...

జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం–అక్రెడిటేషన్ కార్డులివ్వాలి డెస్క్ జర్నలిస్టులకు

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం ...

నల్ల దుస్తులతో జర్నలిస్టుల నిరసన.. మంత్రి జూపల్లికి వినతి

నిర్మల్ జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు 5వ రోజు.. సానుకూలంగా స్పందించిన మంత్రి. శనివారం నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు. అదే సమయంలో మంత్రి రాక.. బైక్ ర్యాలీగా ...

ఘనంగా వీర బాల్ దివస్.

నిజామాబాద్ జిల్లా బ్యూరో  జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) నగరంలోని గాజుల్ పేట్ గురుద్వార్లో నిర్వహించిన వీర బాల్ దివస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ ...

తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ!

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజుల పాటు సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ...

చోరీకి గురైన ఏటీఎంలను పరిశీలించిన ఇన్ చార్జి సీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : నగరంలో చోరీలకు గురైన పలు ఏటీఎంలను ఇన్ చార్జి సీపీ రాజేశ్ చంద్ర శనివారం పరిశీలించారు. ఈతెల్లవారు జామున నాల్గో టౌన్ ...

ఫిబ్రవరి 2 వ వారంలో మున్సిపల్ ఎలక్షన్స్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల ...

30 నిమిషాలలో రెండు ఏటీఎం లలో చోరి.

ఎటియంలను గ్యాస్ కట్టర్ లతో కోసీ 42 లక్షల అపహరణ తెల్లవారుజామున నగరంలో ఏటీఎం చోరీ ముఠా దుశ్చర్య నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ ...

నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కీర్తి శేషులు తోకల గంగాధర్ గత మూడు ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నందిపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి ...