
MOHAMMAD ABDUL MUQEEM
భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
అర్జీదారులతో ముఖాముఖి భేటీ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 23 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...
అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా
నూతన సర్పంచ్ కందగట్ల రాంచందర్ (అన్నా సేట్)స్పష్టం గ్రామంలో అంబరాన్నంటిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఎంపి,ఎమ్మెల్యే ల సహకా రంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా రైల్వే స్టేషన్ పురుద్దరణకు,కోతులు నివారణకు కృషిసర్పంచ్ ఉమ్మడి ...
ప్రజావాణికి 68 ఫిర్యాదులు.
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 :(నవీన్ కుమార్) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల ...
సర్పంచ్ అభ్యర్థులను అభిందించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : (నవీన్ కుమార్) సోమవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం ...
మహిళా సర్పంచ్లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా?
భార్య సర్పంచ్ అయితే.. భర్తల పెత్తనం దేనికి? ఈసారి నుంచైనా పతి పంథా మారుతుందా? అధికారం మహిళా నేతల చేతుల్లోనే ఉంటుందా? మళ్లీ..ఊళ్లలో పరోక్షంగా భర్తలే అన్నీ తామై వ్యవహరిస్తారా? సర్పంచ్ ప్రమాణస్వీకారాలకు ...
గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22: హాజరైన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ ...
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : (నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ...
గాడ్కోల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : ( నవీన్ కుమార్) సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార ...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ జీవో జారీ .
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను ...
డిచ్ పల్లి మినీ బ్యాంకు లో పట్టపగలే దొంగతనం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా గల మినీ బ్యాంకు(సర్వీస్ సెంటర్) లో పట్టపగలే చోరి జరిగింది. సోమవారం మధ్యాహ్నం ...
















