MOHAMMAD ABDUL MUQEEM

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళ్లు

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 :(నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా వారి విగ్రహంకు ...

నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం – కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జై భారత్ దినపత్రిక కామారెడ్డి ప్రతినిధి జనవరి 03 : యువత మంచి మార్గంలో నడవాలని, నేరాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని కామారెడ్డి జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ...

ఇసుక ట్రాక్టర్ బోల్తా.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 : (నవీన్ కుమార్) ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ...

వాగులో మహిళ మృతదేహం..హత్యగా అనుమానం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక జనవరి 3: (షేక్ గౌస్) నందిపేట్ మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి (40), కులం చాకలి అనే మహిళ మృతదేహం తల్వేద గ్రామ పరిధిలోని వాగులో ...

వైద్యం వికటించి ఉపాధ్యాయురాలి మృతి–మనోరమ ఆసుపత్రిలో ఘటన

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన, చెప్పులు, రాళ్లతో దాడి జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్)  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ సూపర్ ...

థాయిలాండ్-మయన్మార్ చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి

కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు-297 మంది తెలుగు యువత రక్షణ జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని టాచిలేక్, ప్వే కొక్కో మయావాడీ ...

బోధన్ మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) బోధన్ పట్టణ మున్సి పాలిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు నంబర్లు 1 నుంచి ...

సీఎం రేవంత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 01 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ ...

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

పోస్టర్లను విడుదల చేసిన సిపి డిటిసి జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ లో జాతీయ రోడ్డు  భద్రత మాసోత్సవాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ...

డ్రంక్ అండ్ డైవ్ లో పట్టుబడిన 130 మంది మందు బాబులు

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ జిల్లాలో గతేడాది చివరి రోజు మద్యం సేవించి వాహనాలు నడిపిన 130 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి ...