MOHAMMAD ABDUL MUQEEM

మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక

జై భారత్ దినపత్రిక నందిపేట్ జనవరి 07 : (షేక్ గౌస్) నందిపేట మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక బుధవారం ఘనంగా జరిగింది. ఎన్నికల్లో అధ్యక్షుడిగా నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ ...

సాగు రంగంలో నిజామాబాద్ ఘనతను మరింతగా ఇనుమడింప జేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 05: వ్యవసాయ రంగంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా ...

పార్కు స్థలాన్ని ఆక్రమించాలని కొందరుప్రైవేటు వ్యక్తుల కన్ను

ఏకశీల నగర్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: (నవీన్ కుమార్) సోమవారం ఏకశిల నగర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి ...

కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తాం,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : (నవీన్ కుమార్) నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. జిల్లా కేంద్రం లోని ...

కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు కేటీఆర్ కు లేదు–డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05:(నవీన్ కుమార్) కాంగ్రెస్ నాయకులను దూషించేహక్కు కేటీఆర్ కు లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం ...

నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి-నుడా చైర్మన్ కేశవ్ వేణు

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని,పార్టీలకతీతంగా పూర్తిగా ...

జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు-హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : హత్య కేసులో జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాహ్మణ్కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ ...

నగరం లో గంజాయి బ్యాచ్ వీరంగం

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.. గంజాయ్ అమ్మకాలపై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీవే అని ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి చేసి ...

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్షా మరియు 43 మందికి భారీ జరిమానా

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 46 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం ...

తెలంగాణ అమర వీరులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి 

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ ఉద్యమంలో తన గలం కలంతో ప్రజలను చైతన్య పరిచిన అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్బన్ ...