
MOHAMMAD ABDUL MUQEEM
తెలంగాణ బంద్ విజయవంతం
ఆర్మూర్ జై భారత్ అక్టోబర్ 18 : తెలంగాణ టీపీసీసీ మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు ...
అక్రిడేషన్ కార్డు ఉన్నవారే విలేఖరులా? ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చేతిలో రిపోర్టర్లపై దాడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కేంద్రంలోని బాపునగర్ లో చోటుచేసుకున్న సంఘటన విలేకరుల హక్కులు, స్వేచ్ఛలపై ప్రశ్నలు కలిగిస్తోంది. శనివారం నాడు ...
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నగరంలోని గూపన్ పల్లి బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ...
ఆయిల్ పామ్ లక్ష్య సాధనలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు – కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ...
నిజామాబాద్ వైద్య కళాశాలలో పెరిగిన సీట్లు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ మెడికల్ కళాశాలో పీజీ సీట్లు పెరిగాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.నిజామాబాద్ వైద్య ...
కానిస్టేబుల్ దారుణ హత్య ఘటన.. డీజీపీ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18: నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ హత్య ఘటనపై డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. పరిస్థితిని సమీక్షించాలని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు.నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు ...
ఎడపల్లి మండలం లో కొనసాగిన సంపూర్ణ బంద్…
నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18 : జాన్కంపేట్ కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బంద్ ప్రశాంతం గా కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ కొరకు విద్యాసంస్థలు ...
మిల్లుల వద్ద వెంటదివెంట ధాన్యం అన్ లోడింగ్ జరగాలి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18 : కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటదివెంట అన్ లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ ...
నగరంలో కలకలం రేపుతున్న సిసిఎస్ కానిస్టేబుల్ హత్య.
హంతకుడు రియాజ్ నీ పట్టించిన వారికి రివార్డ్ 50వేల రూపాయలు. నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18: సిసిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన పై నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పందించారు. పలు ...
జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారం.
హైదరాబాద్ జై భారత్ అక్టోబర్ 18: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంతన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ షేక్ పేట్ డివిజాన్ లో గల మారుతి నగర్ కాలనీ ...
















