MOHAMMAD ABDUL MUQEEM

మోపాల్ మండల కేంద్రం లో పేకాట స్థావరాలపై మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత దాడి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 : దీపావళి పండుగ సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో పలు పేకాట స్థావరాలపై ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ...

రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రూరల్ ఎస్ఐ.మచ్చేందర్ రెడ్డి..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల ఫై పంట ధాన్యం ఆరబెట్టవద్దని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి రైతులకు సూచించారు. ...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 21 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధనపాల్ సూర్య నారాయణ  ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక.ఈ ...

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల ...

పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్ట్ నగదు స్వాధీనం

నిజామాబాద్ జిల్లా  ప్రతినిధి జై భారత్ అక్టోబర్  19 :  అందాపూర్ చిన్నమావంది గ్రామాల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అందాపూర్ ...

దీప ప్రమిదలు.. దీపావళి కొత్త కాంతులు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19 :  దీపావళి రానేవచ్చింది పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇందు కోసం మార్కెట్లో వినూత్న ఆకృతిలో ప్రమిదాలను ...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి పండుగను బాంబులతో జాగ్రత్తగా ఉండి సంబరాలు జరుపుకోండి.రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : చీకట్లను తొలగించి వెలుగును ...

శ్రీ శృంగేరి శంకరమఠం బాసర శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా, శిఖర మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా ముగిసింది

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19:శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ కృష్ణ ఏకాదశి నుండి త్రయోదశి వరకు (17 నుండి 19 అక్టోబర్ 2025 వరకు) బాసరలోని శ్రీ ...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు జై భారత్ యాజమాన్యం ముహమ్మద్ అబ్దుల్ ముఖిమ్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 20 : దీపావళి పండుగను పురస్కరించుకుని జై భారత్ యాజమాన్యం ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో. ఏ నవీన్ కుమార్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ...

బీసీల బంద్ కు మద్దతుగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18:బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ...