MOHAMMAD ABDUL MUQEEM

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలు నిషేధం.

చట్టాన్ని ఎవరు అతిక్రమించిన ఉపేక్షించే ప్రసక్తి లేదు. కేసు నమోదైన వారి యొక్క రెండు బాక్సులు , ఒక ఊఫర్ సిజ్ ,3 లక్షల బైండోవర్ పూచికత్తు నగదు జాప్తు. నిజామాబాద్ జై ...

వైభవంగా ప్రారంభమైన కళా ఉత్సవ్ .

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 3 : జిల్లా విద్యాశాఖ, నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా బాల్ భవన్లో బుధవారం నాడు కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ...

నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ...

నిజామాబాద్ జిల్లా వాసులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 28 : రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న ...

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

BRS పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించండి. SRSP ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంత ప్రజలు గోదావరి వద్దకు వెళ్ళకండి. జిల్లా అన్ని శాఖల అధికార యంత్రాంగం సమన్వయంతో పని ...

వినతి పత్రం అందజేసిన తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 26 : నిజామాబాద్ నగరంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ పురనామృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని .. ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ ...

తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 24 : నిజామాబాద్ నగరంలో శనివారం   తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది  తో ...

టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం : ఆమీర్ అలీ ఖాన్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 : (షేక్ గౌస్) నిజామాబాద్ పట్టణంలో హెల్ప్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు ఫూలాంగ్‌లో టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన ...

అంబులెన్స్ రాకపోకలకు  దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను. నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు.. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...

నగరంలో వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొరడా జులిపించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారస్తుల గురించి ...