
MOHAMMAD ABDUL MUQEEM
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయింది. పల్సర్ ...
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎత్తైన ప్రాంతంలో ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు శుక్రవారం ...
ట్రక్కులో 500 కిలోల గంజాయి పట్టివేత.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ట్రక్కులో 500 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ ఈగల్ టీం అప్రమత్తమైంది. ఈ బృందం పట్టు వదలకుండా 1000 ...
అమెరికా సుంకాలు తగ్గే అవకాశం– 50శాతం నుంచి 15, 16శాతానికే పరిమితం
త్వరలో భారత్, అమెరికా మధ్య ఇంధన, వ్యవసాయ రంగాలపై కీలక వాణిజ్య ఒప్పందం వాషింగ్టన్, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23: భారత్, అమెరికా మధ్య ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కీలక ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ...
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి – బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఘట్కేసర్లో కాల్పుల ఘటనలో గాయపడిన ప్రశాంత్సింగ్ (సోను)ని కలవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కె. లక్ష్మణ్, ఇతర బీజేపీ ...
మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డి దే
కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ...
ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ ను అభినందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి . ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ...
కేటీఆర్ వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ...
ఆసిఫ్ ను పరామర్శించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ...
















