
MOHAMMAD ABDUL MUQEEM
కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన ...
బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిబ్బంది నిరసన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఇటీవల వికారాబాద్ జిల్లా లో కలెక్టర్, ప్రతిక్ జైన్ పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మరియు రెవిన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ ...
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12 . భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నవంబరు 11 న బాల్కొండ మైనార్టీ ...
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని PDSU విద్యార్థుల ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. డిచ్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు ...
సియాసత్ సీనియర్ జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు..
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ కామారెడ్డి నిజామాబాద్ సియాసత్ ఉర్దూదినపత్రిక బ్యూరో మహమ్మద్ జావిద్ అలీ హైదరాబాదులో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదినం ...
నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 11. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో ” సమీక్ష సమావేశం ...
నిజామాబాద్ నగరం లో గంజాయి పట్టివేత
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి సూచనల మేరకు జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆదేశానుసరంగా ...
తిరుమల దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నన్నూరి నరసింహారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గాభాద్యతలు స్వీకరించిన నన్నూరి నర్సిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన సంధ్య ...
KTR కాలనీలో విద్యుత్ స్తంభాలు వీది లైట్లు ప్రారంభించిన M.L.A డా. భూక్య మురళి నాయక్ దళిత రత్న కోండ్ర ఎల్లయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17 వార్డు KTR కాలనీలో గత 10 సం.లుగా నివాసముంటున్న ఇండ్లు లేని నిరుపేదలు M.A సయ్యద్ ...
సమన్యాయం కోసమే సమగ్ర సర్వే, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తో రాష్ట్రంలోని ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ...
















