
MOHAMMAD ABDUL MUQEEM
కుల గణన సర్వకిట్ల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నుమ రేటర్లకు సర్వే కిట్లను ...
ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి: అదనపు పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీ సింధూశర్మ, ఐ.పి.యస్., గారి ఆదేషనుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉచిత మెడికల్ ...
డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ...
సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీల జోహార్లు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మేడిపల్లి నవంబర్ 5: ఇటీవల అమరుడైన హక్కుల ప్రదాత దివంగత జీ.ఎన్ సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ...
అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు… న్యూ డెమోక్రసీ నాయకులు వి సురేష్ బాబు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రజల కోసం, శ్రమ దోపిడీ లేని వ్యవస్థ కోసం నిండు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తూ , వారి ...
కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5 ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల ...
కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ...
క్రమశిక్షణకు మారుపేరు గురుకుల విద్య – రాష్ట్ర అధ్యక్షులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 4.అర్మూర్ పట్టణ కేంద్రంలో బి.ఆర్.నర్సింగ్ రావు,రైటర్ సీనియర్ జర్నలిస్టు ,కాల మిస్టు & రచయిత నవంబర్ 4:- క్రమశిక్షణకు మారుపేరు సంక్షేమ గురుకులాలు అని ...
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మధనం గంగాధర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ లోకి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 4 బేడ బుడగ జంగం సమాజానికి సేవలు చేసేందుకు తన ఉద్యోగం అడ్డు వస్తుందని.బేడ బుడగ జంగం కులానికి సమాజం పట్ల ...
విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించండి – పీ.డి.ఎస్.యూ పూర్వ నాయకులు – ఎన్ దాస్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 4. ఆర్మూరు మునిసిపల్ పరిధిలోని మామిడిపల్లిలో… ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ ...
















