
MOHAMMAD ABDUL MUQEEM
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 19. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదినాన్ని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పూలమాల తోటి సత్కరించి జై ...
రాష్ట్ర స్థాహి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత ఖమ్మం,బాలికల విభాగంలో నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ . బహుమతులు ప్రధానం చేసిన తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ ...
చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. ఈరోజు నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల ...
జగిత్యాల జిల్లాలో పోగుల లత న్యాయ పోరాట కమిటి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జయభారత్ న్యూస్ నవంబర్ 18. ఇటీవల వరకట్నపు హత్యకు గురైన “పోగుల లత పేరుతో న్యాయ పోరాట కమిటీని” ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల ...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలైన రీలె నిరాహార దీక్షలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో V.H.P.S నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు మరో ఉద్యమానికి నాంది ...
రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ ...
బీర్పూర్ గ్రామంలో ఎక్స్ జడ్పిటిసి ఆర్థిక సాయం అందజేత
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బీర్కూర్ గ్రామంలో ఓ ముస్లిం సోదరుడి ఫయాజ్ కుమార్తె యొక్క ఒళ్ళు ప్రమాదవశత్తు కాలడం వలన ఎక్స్ జడ్పీటీసీ సతీష్ 5000 ...
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ...
పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ల చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామం 12 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరు అయిన 18 లక్షలు మరియు ...
హార్ట్ సర్జరీ కోసం 2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కే.సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది.చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా ఎమ్మెల్యే ...
















