MOHAMMAD ABDUL MUQEEM

భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ ...

TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్… వెబ్‌సైట్‌లో ‘ఎడిట్ ఆప్షన్’ వచ్చేసింది..!

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి టి.ఎస్.పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 16. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో ...

బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే ...

ఇంటింటి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోలి తాలూకా సావళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ...

సేవా సంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం లో నెహ్రూ యువ కేంద్రం మరియు సేవా సంగ్ ఫ్రెండ్స్ ...

రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. బాన్సువాడ పట్టణం రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ ...

పాటలు అంబేడ్కరైట్ ఉద్యమంలో ఆయుధాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మహారాష్ట్ర దళిత ఉద్యమానికీ ఆజ్యం పోసిన ప్రఖ్యాత వాగ్గేయకారుడైన దివంగత విఠల్ ఉమప్ గారొకరు. అయితే వారి కుమారుడు సందీప్ ఉమప్ తో గురువారం ...

మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమ తొలగింపులు ఆపాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13.  ఆర్మూర్ పట్టణ కేంద్రంలో   ఈరోజు ఆర్మూర్ meo ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఈఓ రాజ గంగారాంకు వినతి పత్రం ఇవ్వడం ...

బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ...