NIZAMABAD

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా శ్రీనివాస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ...

రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 . ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ...

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి  ఆధ్వర్యంలో టాస్క్ ...

కొత్త సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో  సమీక్ష సమావేశం నిజామాబాద్ ...

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ ...

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి రూల్స్ ఇవే నిజామాబాద్ కమిషనర్ వెల్లడి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు ...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. కేసీఆర్ పాలనలో గత పదేండ్లు రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ...

ప్రజావాణి లో శ్రీచైతన్య పాఠశాల పై ఫిర్యాదు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ ...

నేడు తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27. నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ...

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం ...