నగర వార్తలు

కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 :  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా నగరంలో దుబ్బ శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ప్రతేక పూజ కార్యక్రమాలు ...

అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ...

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి –కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ...

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.

వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ...

ఐక్యతను చాటే  తిరంగా ర్యాలీ – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు ...

కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు సుబ్బారావు కన్నుమూత

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు మండవ వెంకట సుబ్బారావు కన్నుమూశారు. విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తండ్రి సుబ్బారావు. అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషి ...

పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు

 టీజీఓ సంఘం ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవం నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న ...

నిజామాబాద్ జై భారత్ జూలై 29 : నేడు IDOC కలెక్టర్ ఆఫీస్ నందు  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్  డాక్టర్ ...

పాఠశాలలో బోనాల సంబరాలు.

నిజామాబాద్ జై భారత్ జూలై 19: తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంత ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రజలతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో కూడా బోనాల సంబరాలను ...

రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.

నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా  పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ ...