MOHAMMAD ABDUL MUQEEM

కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 3 న చలో  ఢిల్లీ జయప్రదం చేయాలని స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నాడు ఆయన లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ...

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సురేష్

  నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ తేలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వేల్పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సురేష్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ...

PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో  ధ్యాన జ్ఞాన కార్యక్రమం

బాల్కొండ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 3 .జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి జన్మదిన నవంబర్ 11 సందర్భంగా PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 ...

*మంచిప్ప చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు మృతి.*

నిజామాబాద్‌ ప్రతినిధి జై భారత్ న్యూస్ మోపాల్‌ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు ...

 విద్యార్థులకు HIV/AIDS పై అవగాహన కార్యక్రమం

 కామారెడ్డి ప్రతినిధి జై భారత్ న్యూస్. హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన పెంచుకోవాలి అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జిల్లా నివారణ మరియు నియంత్రణసంస్థ ...

*బహుజన వర్తమానం” గొప్ప పుస్తకం బహుమాన కార్యక్రమం* 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ వర్తమాన బహుజన శ్రామిక రాజకీయ అవగాహనతో రచయిత దండి వెంకట్ ఇటీవల రాసిన “బహుజన వర్తమానం” పుస్తకం ముంబై నుంచి విచ్చేసిన ఆలిండియా అంబేడ్కర్ సంఘం ...

నిజామాబాద్ కమిషనరేట్ లో ఘనంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూ శర్మ, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత దేశ ప్రభుత్వ పిలుపుమెరకు రాష్ట్రీయ ...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి పేకాటలో116 కేసులు నమోదు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్, నిజామాబాద్, బోధన్,డివిజన్ లాలో పేకాట ఆడుతున్న ...

ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నేడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్రీమతి సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలందరికి అక్టోబర్ 31న జరుపుకునే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ...

పోలీస్ కమిషనరేట్ లో స్వచ్చంద పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ...