MOHAMMAD ABDUL MUQEEM

డొంకేశ్వర్ మండలంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 10. డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పొద్దుటూరు వినయ్ ...

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి  ఆధ్వర్యంలో టాస్క్ ...

మెట్టు దిగిన ప్రభుత్వం  మూడు నెలలు కాదు త్వరలోనే సర్వ శిక్ష అభియాన్ మరియు కేజీవీబీ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. తెలంగాణ రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి ధర్నాలో పాల్గొన్నటువంటి తెలంగాణ బీసీ ...

నందిపేట్‌ గ్రామం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కాంగ్రెస్ ...

జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన యాదవులను చైతన్య పరచడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్  యాదవ్ జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను ...

కొత్త సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో  సమీక్ష సమావేశం నిజామాబాద్ ...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిసి ఉద్యమ నేత తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ ...

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ ...

అడవి జంతువుల, మానవుల రక్షణకు చర్యలు చేపట్టిన అడవీ శాఖ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. నందిపేట్: నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి ...

సిఎం రేవంత్ రెడ్డి నీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ...