కామారెడ్డి జై భారత్ మే:29 కామారెడ్డి జిల్లాలోని పోలీస్ కార్యాలయాన్ని గురువారం డీజీపీ డా.జితేందర్ ఐపీఎస్ సందర్శించిన సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఐపిఎస్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.
రాష్ట్ర డిజిపి ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్.
Published On: May 29, 2025 5:37 pm
