తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18
రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ఉపాముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లతో కలిసి ఆదివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నాము.మృతులు, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.