నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ నందు బి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, జిల్లా యువజన విభాగం నాయకులు బ్యాండ్ బాజా మంగళ వాయిద్యాలతో బర్త్ డే కేక్ కట్ చేయడం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త దానం చేయడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు 300 వందలకు పైగా కార్యకర్తలతో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.












