NIZAMABAD

24 గంటల్లోనే దారి దోపిడీ కేసును ఛేదించిన రూరల్ ఎస్సై ఆరిఫ్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ...

రెంజల్‌లో నీటి నాణ్యతపై అవగాహన

నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 20. నిజామాబాద్ : భూగర్భ జల శాఖ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నీటి నాణ్యత అవగాహన ...

రైలులో యువతి గొలుసు చోరీ 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. రైలులో ప్రయాణిస్తున్నా యువతి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ...

ప్రసన్నహరికృష్ణ, సాయన్న లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి..

నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఐక్యతే బీఎస్పీ లక్ష్యం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్.. రాష్ట్ర విధాన సభ కు ఎంపిక ...

మేఘనా ఇన్ స్ట్యూట్ ఫ్యాషన్ షోలో ముఖ్యాఅతిథిగా ఇర్ఫాన్ వూషూ.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. 2వ జాతీయ డెంటల్ కన్వెన్షన్ నిజామాబాద్‌ మేఘనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్‌లో నిర్వహించా బడిన ఫ్యాషన్ షోలో ఇర్ఫాన్ వూషూ ...

నిజామాబాద్‌లో CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక షేక్ గౌస్ : దేశవ్యాప్తంగా CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు ఉదయమే ...

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ట్రాఫిక్ ACP

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ… ...

స్కూల్ ఆటో బోల్తా ఇద్దరు విద్యార్థులకు గాయాలు.

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. నగరంలోని ...

కీటక జనీత వ్యాధులపై డి ఎం హెచ్ ఓ సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ పి హెచ్ సి ల ల్యాబ్ ...

నగరంలో తొమిదిన్నర తులాల బంగారం చోరీ.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. అర్సపల్లి లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా షేక్ ...