NIZAMABAD

పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పు వైశ్య జాతికే అవమానమని నిజామాబాద్ ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరుమార్పుపై ...

నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతనబస్సులు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు నిజామాబాద్-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ ...

వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వ కుట్ర: ముస్లిం మత నేతల తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 17.(షేక్ గౌస్) వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం చలయించడానికి కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం ...

గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్. కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ...

పసుపు రైతుల గోడు పట్టదా పసుపు బోర్డు ఎక్కడ ఉంది ? మద్దతూ ధర లేక అల్లాడుతున్నా బీజేపీ కి పట్టదా ? ఖబర్దార్ దినేష్ కులాచారి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బిజెపి నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప ...

తప్పుడు కూతలు కుస్తే తాట తీస్తాం” – డి సి సి , కార్పొరేషన్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ...

కోటార్మూర్ (పెర్కిట్) లేఅవుట్ల రద్దు – జిల్లా కలెక్టర్ కఠిన నిర్ణయం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: (షేక్ గౌస్ ) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటార్మూర్ (పెర్కిట్)లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లను జిల్లా కలెక్టర్ ...

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశ వేణు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గురువారం నూడా చైర్మన్ కేశ వేణు మున్సిపల్ ...

హోళీని ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాలి -పండ‌గ వేళ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే ఊపేక్షించం -నిజామాబాద్ సీపీ సాయి చైత‌న్య, ఐపీఎస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: ఈరోజు పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ...

గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:12 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన ...