NIZAMABAD
వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రతి మస్జిద్ ల లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 11 శుక్రవారం నమాజు తర్వాత ప్రతి ఒక్క మసీదులలో వక్ఫ్ బోర్డు నిరాసన వ్యక్తం చేయాలని. ముస్లిం పర్సనల్ లా కమిటీ ...
పలువురు ఆఫీసర్స్ లను అభినంధించిన పోలీస్ కమీషనర్.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :10 నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్ , నిజామాబాద్ రూరల్ PS ల పరిధిలోని కేసులలో నేరస్థులకు శిక్ష ...
నిజామాబాద్ డివిజన్ పరిధిలో రెండు కేసులలో జీవిత కారాగార శిక్ష మరియు ఓక కేసు లో సంవత్సరం పాటు శిక్షవిధించిన జిల్లా జడ్జి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:9 రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రతో కొట్టగా చనిపోయిన వ్యక్తి కేసులో జీవితకాల కారాగార శిక్ష విధించిన జిల్లా జడ్జి తేధి:14.02.2024 రోజున ...
VDC అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము — పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 9 ఈరోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గ్రామాలలో జరిగే అన్యాయాలపై ఉక్కు పాదం ...
బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-7 రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది ఈ ...
గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ ధర పెంపు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ...
నిజామాబాద్ జిల్లా వాహనదారులకు పలు సూచనలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 6 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొందరు వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండా, మరియు అర్హతలు ...
టాస్క్ ఫోర్స్ దాడిలో వీడియోస్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:5 నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ...
ముస్లిం సోదరులందరికీ ఈద్ ముభారక్ ( రంజాన్ పండుగ శుభాకాంక్షలు ) తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 ,(షేక్ గౌస్) రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం ...
జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండుగ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 31 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో, ముస్లింలు ఉత్సాహంగా జరుపుకోవడంతో జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. ...















