NIZAMABAD

కార్లకు అతికించిన బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 నిజామాబాద్‌ నగరంలోని కోర్టు చౌక్ వద్ద గురువారం ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్లాక్ ఫిల్మ్‌ల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ...

పోలీస్ శాఖ ఆద్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకల నిర్వహణ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్,  ఆదేశానుసారంగా ఈరోజు  నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ )  ...

మే 21 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా శిబిరాలు డ్రాప్ అవుట్ పిల్లలకు క్యాచప్ క్యాంపెయిన్ – డీఎంహెచ్‌ఓ డా. రాజశ్రీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21  మే 21: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే 21 నుంచి 28వ తేదీ వరకు “క్యాచప్ క్యాంపెయిన్” పేరుతో వ్యాధి ...

ఎన్నికల అనంతరం తహసీల్దార్లకు పోస్టింగ్‌లు నిజామాబాద్ చేరిన వి. గంగాధర్‌కు ఘన సన్మానం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) లోక్‌సభ ఎన్నికల కోడ్ లో భాగంగా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ అయిన నిజామాబాద్ జిల్లాకు ...

మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ -నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ...

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025: రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం – హైకోర్టు న్యాయవాది రఘునాథ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ( షేక్ గౌస్) వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జాయింట్ ...

కోర్టులో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ●నకిలీ ఆర్డర్ కాపీతో బురిడీ కొట్టించిన వైనం ●న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఉద్యోగం ...

ప్రజావాణికి 104 ఫిర్యాదులు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ ...

ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ ...

అధిక వడ్డీ వసూలు..కానిస్టేబుల్ పై కేసు నమోదు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్  తెలుగు దినపత్రిక మే:18 అధిక వడ్డీ వసూలు చేస్తున్నకానిస్టేబుల్ పై నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు. పోలీసుల కథనం ...