Kamareddy

మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు, గొర్రెల కాపరులు

సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన అధికారులు, నాయకులు కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా ...

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ...

అనాధ అమ్మకు ఆపన్న హస్తంగా నేనున్నా అంటూ స్పందించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం నాడు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గత పది రోజుల నుండి వానలో తడుచుకుంటూ ఉంటున్న వృద్ధురాలికి అండగా ఆపన్న హస్తం ...

మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డి నీ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న ...

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి –జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. 

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ ...

కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్  సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి ...

కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాను

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో దళిత రైతు వాణిజ్య పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విషయమై ఉమ్మడి సదాశివ ...

బ్యాంకర్లతో సమావేశమైన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన డిసిసి డిఎల్ ఆర్సి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకులవారీగా, వివిధ సంక్షేమ శాఖల వారీగా ...

ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్

కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...

సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి — కామారెడ్డి జిల్లా కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చి 10: సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్ ఆశిష్ సoగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ...