Kamareddy

నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం – కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జై భారత్ దినపత్రిక కామారెడ్డి ప్రతినిధి జనవరి 03 : యువత మంచి మార్గంలో నడవాలని, నేరాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని కామారెడ్డి జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ...

మా ఇంటికే వచ్చి గొడవ చేస్తావా అంటూ గొడ్డలితో దాడి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ...

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలి–కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు – 2025 కోసం జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ శుక్రవారం ...

తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు–కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : జిల్లాలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ...

ప్రమాదాలకు నిలయంగా మూలమలుపులు’

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మూలమలుపు లను గుర్తించే విధంగా సూచిక బోర్డులు లేకపోవడంతో,ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల ...

చుక్కాపూర్ ఆలయానికి 21 లక్షల16 వే ల116 రూపాయలను భక్తులు విరాళం ఇచ్చారు

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధికి హైదరాబాదుకు చెందిన ఆల్వాల్ ప్రాంత వాసులు ధర్మవరం శ్రీనివాస్ లక్ష్మి లు ...

షబ్బీర్ అలీ కి మంత్రి పదవి ఇవ్వాలి.

జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి. కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : పార్టీ ప్రాణంగా, సిద్ధాంతాలను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన ...

సిసిఐ కొనుగోలు కేంద్రాలు శుక్రవారం ప్రారంభం.

అకాల వర్షాల కారణంగా ముందుగానే ప్రారంభించవలసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించబడుతుంది.పి. రమ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : వ్యవసాయ మార్కెట్ ...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్. కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 :  పారిశుద్ధ్య పనుల తీరు పరిశీలన మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ...

జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ ...