రాజకీయాలు
అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం ...
చేగుంట లో రాష్ట్ర స్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24. మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని కర్ణాల్ పల్లి గ్రామం లో గౌడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ...
డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దళితరత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. MRPS, నాయకపోడు సంఘం, మహజన మహిళ సంఘం జిల్లా కమిటీల అత్యవసర సమావేశం ద ర్మారపు ఎలేందర్ అధ్యక్షతన స్థానిక జిల్లా ...
తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్లోని ఒలింపిక్ భవన్లో తెలంగాణ అధికార ...
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ల బిల్లులు చెల్లించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలల్లో చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి లేఖ రాసిన బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత ...
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ ఎన్నికయ్యారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. కాంగ్రెస్ పార్టీ వర్ధమాన యువ నాయకుడు ముహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొంటూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ...
తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 10. గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ మండలంలోని వన్నెల్ బి గ్రామంలో తెలంగాణ ...
రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ...
యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయండి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా రూరల్ ...















