రాజకీయాలు
నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఏర్పాటుకు వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన ...
తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం చైర్మన్, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ ...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టి ఆర్ టి యూ వినతిపత్రం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ...
రైతు భరోసా పథకం – ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 ...
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని నిలదీసిన మహిళలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఖుదవన్ పూర్ లో నిరసన సెగ గ్రామాలకు రావద్దు” అనే పోస్టర్ల వివాదం మరువక ముందే కొత్త లోల్లి….. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ ...
హద్దులేని సేవ” లక్ష్యంతో ముందుకు వెల్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. కుంభమేళాలో ఆశ్రమం సేవా కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ...
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో. కౌశిర్రెడ్డి, నవీన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డి, కార్తీ త్రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై ...
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని నిలదీసిన కాలనీవాసులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో స్థానికులు తీవ్ర ...
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో మున్సిపల్ అధికారులు నిర్వహించిన రేషన్ కార్డుల సర్వేలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి ...
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పవన్కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది ...















