రాజకీయాలు
మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగిన ప్రక్రియ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో ...
మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక
జై భారత్ దినపత్రిక నందిపేట్ జనవరి 07 : (షేక్ గౌస్) నందిపేట మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక బుధవారం ఘనంగా జరిగింది. ఎన్నికల్లో అధ్యక్షుడిగా నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ ...
కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తాం,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : (నవీన్ కుమార్) నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. జిల్లా కేంద్రం లోని ...
కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు కేటీఆర్ కు లేదు–డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05:(నవీన్ కుమార్) కాంగ్రెస్ నాయకులను దూషించేహక్కు కేటీఆర్ కు లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం ...
తెలంగాణ అమర వీరులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ ఉద్యమంలో తన గలం కలంతో ప్రజలను చైతన్య పరిచిన అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్బన్ ...
థాయిలాండ్-మయన్మార్ చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి
కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు-297 మంది తెలుగు యువత రక్షణ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని టాచిలేక్, ప్వే కొక్కో మయావాడీ ...
సీఎం రేవంత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 01 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ ...
ఆర్జీయూకేటీ టీఎస్ఏఎస్ ఉపాధ్యక్షుడిగా అజ్మల్ ఖాన్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 28 : బాసర ఆర్జీయూకేటీ (RGUKT) క్యాంపస్లో తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (డిసెంబర్ 28, 2025) ...
వెనకబడిన పోచారం గ్రామాభివృద్ధికి సహకరించాలి
ప్రభుత్వ ముఖ్య సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సర్పంచ్ నీరడి జ్యోతి రవి కుమార్ వినతి నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) ఎడపల్లి మండలం ...
ఫిబ్రవరి 2 వ వారంలో మున్సిపల్ ఎలక్షన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల ...
















