విద్య
29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్
నిజామాబాద్ జై భారత్ మే:27 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, ...
గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ జై భారత్ మే:23 గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు 25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి ...
టిమ్రీస్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్మూర్ గర్ల్స్లో పదవ తరగతి లో 100శాతం ఫలితాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :1 ( షేక్ గౌస్) ఆర్మూర్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (టిమ్రీస్) గర్ల్స్ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాలలో ...
పూర్వ విద్యార్థుల సమ్మేళనం – స్నేహబంధానికి ప్రతీక
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 27 స్నేహానికి అవధులు లేవని దూరప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు. గుర్తులు మిగుల్చుకున్న అందమైన మనసులు ఎన్నో. స్నేహబంధాన్ని మరింత ...
స్టేట్ మార్కులతో కాకతీయ ప్రభంజనం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 22: మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థుల స్టేట్ మార్కులతో తమ సత్తా చాటారని కాకతీయ విద్యా ...
ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం-రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఎంపీసీ విద్యార్థిని
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22 ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ లోని ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యధిక మార్కులతో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల ...
పోటీ ప్రపంచానికి దీటుగా పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 కాకతీయ విద్యార్థుల ప్రతిభపై ప్రశంసల జిల్లు -జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నేటి ప్రపంచ పొటికి దీటుగా విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ...
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని పరీక్షలు జరుగుతున్న ...
పదవతరగతి విద్యార్థులతో ప్రత్యెక కార్యక్రమం– పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా రాయాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (కట్ట నరేష్ కుమార్ నాయక్) విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాహక్కు చట్టం పై అవగాహన నిజామాబాద్ జిల్లాలో ...
















