విద్య

నిజామాబాద్ వైద్య కళాశాలలో పెరిగిన సీట్లు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ మెడికల్ కళాశాలో పీజీ సీట్లు పెరిగాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.నిజామాబాద్ వైద్య ...

ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.

బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి. నిజామాబాద్  జై భారత్ సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ...

మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా – అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 :ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన ...

వైభవంగా ప్రారంభమైన కళా ఉత్సవ్ .

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 3 : జిల్లా విద్యాశాఖ, నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా బాల్ భవన్లో బుధవారం నాడు కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ...

ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్స్ గా మార్చాలి.

హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 16 : డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ...

విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్. అప్పటికప్పుడు టీ.సీలు ఇప్పించిన జిల్లా పాలనాధికారి. 

కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. కమ్మరపల్లి జై భారత్ జూలై 30 : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని ...

మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్

నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను ...

ఏపీజే కలాం ను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు సిద్ధపడాలి– ఈరవర్తి రాజశేఖర్.

టాప్ మెరిట్ విద్యార్థులకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ తరపున అవార్డుల ప్రదానం. ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ‘‘ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ...

జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి టి‌డబ్ల్యుజె ప్రతినిధుల వినతిపత్రం.

నిజామాబాద్ జై భారత్ జూన్ 12 : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి‌డబ్ల్యుజె) జిల్లా ప్రతినిధులు జిల్లా విద్యాధికారి ...

SSC పరీక్ష సందర్భంగా సెక్షన్ 163 BNSS అమలు– పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ మే:30 సెకండరి స్కూల్ సర్టిఫికెట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్ష జూన్ – 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది : 3-06-2025 నుండి తేది ...