నేరాలు

సూపర్ మార్కెట్లో చోరీకి విఫలయత్నం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : రెంజల్ మండలంసాటాపూర్ గ్రామంలో దొంగల విఫలయత్నం చోటుచేసుకుంది. కందకుర్తి రోడ్లో గల సూపర్ మార్కెట్కు శనివారం రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో ...

మూడవ కల్లుడిపో కార్యవర్గం రద్దు..?

అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాజీనామా,ఆమోదించిన అధికారులు…కొత్త పాలకవర్గం ఎన్నికలు జరుపుతారా?…కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా? ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోని మూడవ డిపో ...

చోరీ సొత్తు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.

48 గంటల్లో నే కేసు ఛేదించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్ మరియు పోలీసులు సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 02 : దొంగలించిన సొమ్మును విక్రయించేందుకుయత్నించిన ...

నవీపేట్ శివారులో మహిళ దారుణ హత్య.

వివస్త్రను చేసి, తల, కుడి చేతి వేళ్ళు నరికి చంపేశారు ఘటనాస్థలం పరిశీలించిన సీపీ సాయి చైతన్య. నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి జైలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష, 12మంది జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ...

జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సుల తనిఖీలు  

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాలతో ...

మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ...

పట్టాల పైకి వరద . నిలిచిన పలు రైళ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. ...

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.

తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 ...

ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పోలీసులు తనిఖీలు

 భిక్కనూరు ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : ఇటీవల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ట్రావెల్స్ బస్సుల ...