నేరాలు

అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- 8 మంది నేరస్థులు పట్టుబడ్డారు పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : శనివారం నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ ...

మైనర్ల బైక్ రైడింగ్‌పై నిజామాబాద్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : ( షేఖ్ గౌస్ ) రోడ్డుపై వేగం, ఫ్యాషన్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ మరియు ...

రెండు రోజుల్లో యువకుడికి పెళ్లి–గ్రామ శివారులో ఉరి వేసుకొని ఆత్మహత్య.

మంగల్ పాడ్ గ్రామంలో విషాదం.బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామ శివారులోని బోడ గుట్ట సమీపంలో చేపూర్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : మోపాల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి ముగ్గురు చిట్టి నారాయణ, నివాసం ఆరేపల్లి డిచ్పల్లి మండలం, ...

రైస్ పులింగ్ చెంబు పేరిట ఘరానా మోసం–75 లక్షలకు టోకరా వేసిన నిందితుని అరెస్ట్.

వివరాలు వెల్లడించిన నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) రైస్ పులింగ్ చెంబు తో అద్భుతాలు సృష్టించి, కోట్లు గడించవచ్చని నమ్మబలికి 75 ...

ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.

భూభారతి,ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై అధి కారులతో సమీక్ష,భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతం చేయాలి–కలెక్టర్ ఆదేశం. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ...

మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జైలు శిక్ష మరియు 25 మందికి జరిమాన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో వాహనా ...

మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్  దినపత్రిక నవంబర్ : 07 మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు” నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో కార్యక్రమం ...

ప్రమాదాలకు నిలయంగా మూలమలుపులు’

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మూలమలుపు లను గుర్తించే విధంగా సూచిక బోర్డులు లేకపోవడంతో,ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల ...

వెండిదొంగతనం కేసులో అక్రమంగా ఇరికిస్తామని బెదిరిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : ( నవీన్ కుమార్) తాము పనిచేస్తున్న శ్రీ సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ యాజమాన్యం లోని అన్నదమ్ముల మధ్య విభేదాలు, దొంగ ...