
MOHAMMAD ABDUL MUQEEM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 31. క్లాస్మేట్ లే రాజకీయ ప్రత్యర్థులుగా కానున్నారా ? రాజారం యాదవ్ vs డి ఏస్పీ గంగాధర్. తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఏర్పాటుకు వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన ...
మద్యం తాగి బండి నడిపితే జైలుకే. మందుబాబులారా! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28 మద్యం తాగి బండి నడిపితే తెలుగు వెళ్లడం ఖాయం. మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్న మందుబాబుల తీరు మారడం ...
జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 వైస్ చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో విజయానంద్ వైస్ చైర్మెన్ గా ...
తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం చైర్మన్, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ ...
నూత్ పల్లి, తొండాకూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నిజామాబాద్, జనవరి 28 : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టి ఆర్ టి యూ వినతిపత్రం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ...
పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు పాలాభిషేకం చేసిన మల్లారం గ్రామస్తులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 26 జనవరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ...
రైతు భరోసా పథకం – ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 ...
బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ ...















