MOHAMMAD ABDUL MUQEEM

మున్సిపల్ జవాన్ నీ నిలదీసిన 12 వ వార్డు స్థానికులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈరోజు నగరంలో 12వ వార్డులో జవాన్ ఇర్ఫాన్ ను స్థానికులు మురికి కాలువలు శుభ్రపరచమని తెలుపగా ఆడవారు అని చూడకుండా సైతం ...

జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహనం. 

తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ...

తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ….అధికారులను ఆదేశంచిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో రెడీగా వుండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ...

లేఔట్ ఓపెన్ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో LP No. 15/1998, సర్వే నం. 219లో లేఔట్ ఓపెన్ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా ...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్ప్రజొలం లను డిస్పోజ్ చేయటం జరిగింది.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 5. ఈరోజు జక్రన్ పల్లి మండలంలోని పడకల్ విలేజ్ లోగల మెడికేర్ సర్వీసెస్ లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ,IPS ...

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ ...

రంజాన్ మాసం ప్రారంభం – భక్తి శ్రద్ధలతో మొదటి రోజా పూర్తి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 2. పవిత్ర రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం చంద్ర దర్శనంతో మత పెద్దలు రంజాన్ ప్రారంభాన్ని ప్రకటించారు.శనివారం రాత్రి ...

డోంకేశ్వర్‌ – కెనరా బ్యాంక్ శాఖ‌లో నిభందనల ఉల్లంఘన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 1. (షేక్ గౌస్) లంచ్‌ బ్రేక్ అంటూ తలుపులు మూసివేత  గతంలో ఇలాగే ఫిర్యాదులు – మారని పరిస్థితి  గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ ...

పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవు – మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  ఫిబ్రవరి 28. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని, లేని యెడల కఠిన ...

ఆరోగ్య, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్.    

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28. (షేఖ్ గౌస్) అకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు. మాక్లూర్ పీహెచ్‌సీ, గురుకుల పాఠశాల తనిఖీ. నిజామాబాద్ జిల్లాలో ,విద్యా , ...