MOHAMMAD ABDUL MUQEEM

వీర హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :11 20 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజు దీక్ష పట్టి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు వీరికి గ్రామస్తులు సహాయ ...

హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:11 నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ  నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు ...

వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రతి మస్జిద్ ల లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 11 శుక్రవారం నమాజు తర్వాత ప్రతి ఒక్క మసీదులలో వక్ఫ్ బోర్డు నిరాసన వ్యక్తం చేయాలని. ముస్లిం పర్సనల్ లా కమిటీ ...

పలువురు ఆఫీసర్స్ లను అభినంధించిన పోలీస్ కమీషనర్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :10 నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్ , నిజామాబాద్ రూరల్ PS ల పరిధిలోని కేసులలో నేరస్థులకు శిక్ష ...

నిజామాబాద్ డివిజన్ పరిధిలో రెండు కేసులలో జీవిత కారాగార శిక్ష మరియు ఓక కేసు లో సంవత్సరం పాటు శిక్షవిధించిన జిల్లా జడ్జి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:9 రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రతో కొట్టగా చనిపోయిన వ్యక్తి కేసులో జీవితకాల కారాగార శిక్ష విధించిన జిల్లా జడ్జి తేధి:14.02.2024 రోజున ...

VDC అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము — పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 9 ఈరోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గ్రామాలలో జరిగే అన్యాయాలపై ఉక్కు పాదం ...

సెక్రటేరియట్ లో షాడో సీఎం ,కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం

తెలంగాణ రాష్ట్ర  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్-7 రేవంత్ తోక కత్తిరించిన రాహుల్ గాంధీ . సర్కారుపై పెత్తనం మీనాక్షి నటరాజన్ చేతికి ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ ...

బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-7 రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది ఈ ...

ఓరుగల్లు జనజాతర దుష్ట కాంగ్రెస్ కు ఉప్పుపాతర

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 బీఆర్ఎస్ రజతోత్సహం, పాతికేళ్ల సమరోత్సహం బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన ...

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ ధర పెంపు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7  గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ...