MOHAMMAD ABDUL MUQEEM

రైతు మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవం కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ఇట్టి భారీ ఏర్పాట్లు ...

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ లో కల్లోలం 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:18 నిజామాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటూ మాటల తూట్లు పొడుచూ కుంటున్నారు . రెండు ...

భీoగల్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్  భీoగల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా మరియు ఐదుగురికి జరిమానా  మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 12 మందికి ట్రాఫిక్ ...

అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసుల మెరుపు దాడులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,  ఆదేశాల మేరకు నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ ...

ప్రశాంత్ రెడ్డి విమర్శలు అర్ధ రహితం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్) భీంగల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలు ...

ఆర్మూర్‌లో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్) ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని కోటార్ (పెర్కిట్) ఏరియాకు చెందిన చిట్యాల రాజన్న-మంజుల దంపతుల మూడో కుమార్తె చిట్యాల నీత ...

వక్ఫ్ బోర్డు కేసులో సుప్రీం తీర్పు ముస్లింల నైతిక విజయం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :17 ( షేక్ గౌస్) వక్ఫ్ బోర్డు అంశంలో సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు ముస్లిం సమాజానికి నైతిక విజయంగా నిలిచిందని ముస్లిం పర్సనల్ ...

రసబస గా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:16  “తులం బంగారం అడిగితే లాఠీ ఛార్జా?” – మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తాజా మంత్రి vs మాజీ మంత్రి.. భీమ్‌గల్‌లో ...

అప్పుల భారం ఉన్నా … వాగ్దానాలను అమలు చేస్తున్నాం… మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ( షేక్ గౌస్) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ. జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వ ...