MOHAMMAD ABDUL MUQEEM

పొగాకు నియంత్రణే ఆరోగ్య భారతం – అవగాహన ర్యాలీ & సదస్సు

నిజామాబాద్ జై భారత్ మే:31 (షేక్ గౌస్ )ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా వైద్య ...

వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు నిజామాబాద్‌ లో ముస్లింల నిరసన సభ

నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ...

SSC పరీక్ష సందర్భంగా సెక్షన్ 163 BNSS అమలు– పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ మే:30 సెకండరి స్కూల్ సర్టిఫికెట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్ష జూన్ – 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది : 3-06-2025 నుండి తేది ...

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి -డీఈవో ఆశోక్

నిజామాబాద్ జై భారత్ మే :29 స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లి లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదన శిబిరానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ ...

రాష్ట్ర డిజిపి ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్.

కామారెడ్డి జై భారత్ మే:29 కామారెడ్డి జిల్లాలోని పోలీస్ కార్యాలయాన్ని గురువారం డీజీపీ డా.జితేందర్ ఐపీఎస్ సందర్శించిన సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఐపిఎస్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.

వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు

వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్‌లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ. నిజామాబాద్ జై భారత్ మే:28  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జై భారత్ మే :27 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవాన్ని ...

29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్

నిజామాబాద్ జై భారత్ మే:27  ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, ...

నందిపేటలో మహిళ దారుణ హత్య .

నందిపేట్ జై భారత్ మే:27(షేక్ గౌస్) నందిపేట మండలంలోని ఐలాపూర్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. బండరాళ్ల సమీపంలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య ...