MOHAMMAD ABDUL MUQEEM

నందిపేట్‌లో అగ్ని ప్రమాదం – జమాత్ ఏ ఇస్లామి హింద్ అండ.

నందిపేట్ జై భారత్ ఆగస్టు 12: (షేక్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం ఇంటి సామానులు మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విషాదకర ...

ఆర్మూర్ అభివృద్ధికి 20 కోట్లు కావాలని సీఎం ను కోరిన వినయ్ రెడ్డి.

ఆర్మూర్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా తీర్చిదిద్దాలని సంకల్పంతో, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం ...

నందిపేటలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ. శాఖల పనితీరుపై దృష్టి— యంత్రాంగం అలర్ట్‌

నందిపేట్ జై భారత్  ఆగస్టు 12 : (షేక్ గౌస్) జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మంగళవారం నందిపేట మండలం లోని పలు కార్యలయల కు ఆకస్మికంగా వేళ్లి, వివిధ శాఖల ...

జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

బోధన్ జై భారత్ ఆగస్ట్ 11 : నేడు రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాలు గత మూడు రోజుల ...

ప్రజావాణి కార్యక్రమంలో  22 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, 

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 11: సోమవారం  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ ...

బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి .

బాల్కొండ జై భారత్ జూలై 31 : గురువారం గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రానికి చెందిన ఎర్రం రమ్య 60000, ...

ఆగస్టు 4న ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క రాక.

బాన్సువాడ జై భారత్ జూలై 30 : ఆగస్టు 4న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క నియోజకవర్గానికి రానున్నట్లను ప్రభుత్వ సలహాదారు పోచారం ...

31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం.

నిజామాబాద్ జై భారత్ జూలై 30 : ఈనెల 31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ పి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ...

విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్. అప్పటికప్పుడు టీ.సీలు ఇప్పించిన జిల్లా పాలనాధికారి. 

కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. కమ్మరపల్లి జై భారత్ జూలై 30 : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని ...

ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ ఆర్ ఏ డి యాప్లో నమోదు -ప్రమాద నివారణకు సాంకేతిక ముందడుగు

నిజామాబాద్ జై భారత్ జూలై 30 : మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ ...