తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్)
నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని దళిత నాయకుడు బంగారు సాయిలు, MPJ జిల్లా అధ్యక్షుడు శేఖ్ హుస్సేన్, సక్కి విజయ్ ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు జిల్లా సబ్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.












