NIZAMABAD

తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించండి పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ .ఇట్టి క్రీడలు మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జిల్లా ...

రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి – జిల్లా జడ్జి

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో ...

నగరంలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా ...

చెట్టుకొమ్మ విరిగి పడి లైన్ మెన్ మృతి-నాలుగో టౌన్ పరిధిలో ఘటన

నిజామాబాద్ జై భారత్ జూన్ 10: నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ...

భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ...

నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఆహ్వానించిన ఎంపీ అరవింద్, పల్లె గంగారెడ్డి

నిజామాబాద్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) దేశవ్యాప్తంగా పసుపు సాగుదారులకు పెద్ద సంకేతంగా, తెలంగాణలోని నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఈ జూన్ చివరి వారంలో ...

ఇందల్వాయి మండలం లో మత విద్వేష దాడి.

ఈద్ సందర్భంగా గ్రామానికి వచ్చిన ముస్లిం కుటుంబంపై హింసాత్మక దాడి – ఐదుగురు తీవ్రంగా గాయాలు నిజామాబాద్ జై భారత్ జూన్ 9 : జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో శాంతియుతంగా ...

ఎస్సీ అండ్ ఎస్టి కేసు లోనీ నిందితులకు 5 సం., ల జైలు శిక్ష

నిజామాబాద్ జై భారత్ జూన్:4 కొలిపాక గ్రామం, జక్రన్పల్లి మండలం ఎస్సీకులానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిపాక విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేసినారని ...

నాట్య మయూరి విభ శ్రీ  కూచిపూడి నృత్య కళాకారి నికి-కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందనలు 

నిజామాబాద్ జై భారత్ జూన్:4 ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరి పేట కళా నిలయం లో జరిగిన 40 వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య కళారూపాల పోటీలలో పాల్గొని 10 ...

ఎంపిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గంగాధర్

నిజామాబాద్ జై భారత్ జూన్:4 నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ...

error: Content is protected !!