BALKONDA
చిట్టాపూర్ లో వీడీసీ ఆగడాలు .
జై భారత్ దినపత్రిక బాల్కొండ జనవరి 19 :(భోజన్న) బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పులి శెట్టి లింగన్న అనే వ్యక్తిపై వీడీసీలో కొందరు కక్షగట్టి గ్రామంలో ఉన్న అందర్నీ కూర్చోబెట్టి అతనిపై ...
రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : బాల్కొండ మండల కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట ...
బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి .
బాల్కొండ జై భారత్ జూలై 31 : గురువారం గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రానికి చెందిన ఎర్రం రమ్య 60000, ...
బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి
బాల్కొండ జై భారత్ జూలై 8: మంగళవారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కార్యక్రమం. బాల్కొండ పట్టణానికి చెందిన అయిదు గురు ...
తాళ్ల రాంపూర్ వీడీసీ ని రద్దు చేయాలి తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :7 నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం లోని ఏర్గట్ల మండల కేంద్రం తాళ్ల రాంపూర్ గ్రామంలో దాదాపు 16 మంది గీత కార్మికులను ...
బాల్కొండలో కెసిఆర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ...
గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ గారి 286వ జయంతి సందర్భంగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్బ గోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 15. గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి, అహింస వాది, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని భట్టాపూర్ లో ...
బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ ...
రోడ్డు ప్రమాదంలో మేస్త్రి దుర్మరణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వైపు ...
బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్ మరియు loc అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలం చేయగా పార్టీ ...
















