రాష్ట్ర వార్తలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది. హైదరాబాదులోని బస్ భవన్  ఆపరేషన్ ...

నేడు తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27. నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ...

తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో  తెలంగాణ అధికార ...

ప్రతి మనిషికి రక్షణ కవచం రాజ్యాంగం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ...

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ స్కూల్ సమస్యలు

Headlines: చేపూర్ స్కూల్ సమస్యలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు చేపూర్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి ఆర్మూర్ ఎమ్మెల్యే స్పందన పేద విద్యార్థుల పాఠశాల సమస్యల ...