రాజకీయాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ...
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి – బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఘట్కేసర్లో కాల్పుల ఘటనలో గాయపడిన ప్రశాంత్సింగ్ (సోను)ని కలవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కె. లక్ష్మణ్, ఇతర బీజేపీ ...
మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డి దే
కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ...
కేటీఆర్ వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ...
నగరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో ముందడుగు! ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ...
విద్యార్థినిలతో బస్సుప్రయాణం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినిలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం ...
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.
కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి పండుగను బాంబులతో జాగ్రత్తగా ఉండి సంబరాలు జరుపుకోండి.రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : చీకట్లను తొలగించి వెలుగును ...
బీసీల బంద్ కు మద్దతుగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18:బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ...
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నగరంలోని గూపన్ పల్లి బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ...
















