రాజకీయాలు

పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11: నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ...

జవహర్ నవోదాయ పై ఎం పి అరవింద్ తప్పుడు నిందలు – డి సి సి మోహన్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.(షేక్ గౌస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై జిల్లా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పసుపు ధరలు పడిపోతున్న ...

నవోదయ విద్యాలయంపై అరవింద్ విషప్రచారం..నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క ఇండస్ట్రీనైనా తీసుకొచ్చావా..?సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ దిగజారుడు మాటలు..నూడా చైర్మన్ కేశ వేణు..

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం.. తహర్విన్ బిన్  హమ్దాన్. జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు మంజూరు చేసినట్టే చేసి దానిపై కాంగ్రెస్ ...

ఎంపీ అరవింద్ మీడియా సమావేశం – అభివృద్ధి, రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జిల్లా ...

జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు– సేవా కార్యక్రమలు చేసిన కార్యకర్తలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. (షేక్ గౌస్) అనాధ పిల్లలకు అన్నదానం…రక్తదాన శిబిరం –  బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. నగరంలోనిఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ ...

జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహనం. 

తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ...

పట్టభద్రులు నరేందర్ రెడ్డిని గెలిపించాలి: వినయ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్)  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో ఏం ఎల్ సి గా పట్టభద్రులు గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ...

నిరుద్యోగులు పక్షాన నిలబడతా… పట్టభద్రుల  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి ...

వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యూట్ అభ్యర్థిలను కలిసి ప్రచారం నిర్వహించారు. ...