రాజకీయాలు

అహల్య భాయ్ జయంతి వేడుకల్లో హాట్ కామెంట్ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24 ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్ ) నిజామాబాద్ ...

రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘ ఇది తెలంగాణ సకలజనాభి ప్రాయం రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 అవినీతి,అణచివేత,కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప . అణాపైసంత అభివృద్ధి ఉందా? కేసీఆర్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో ...

రేవంత్ రేడ్డీ పాలన దమనకాండగా మారింది …మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయని, ...

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మహమ్మద్ అలీ షబ్బీర్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) నిజామాబాద్‌ లో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ...

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ లో కల్లోలం 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:18 నిజామాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటూ మాటల తూట్లు పొడుచూ కుంటున్నారు . రెండు ...

రసబస గా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:16  “తులం బంగారం అడిగితే లాఠీ ఛార్జా?” – మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తాజా మంత్రి vs మాజీ మంత్రి.. భీమ్‌గల్‌లో ...

సెక్రటేరియట్ లో షాడో సీఎం ,కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం

తెలంగాణ రాష్ట్ర  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్-7 రేవంత్ తోక కత్తిరించిన రాహుల్ గాంధీ . సర్కారుపై పెత్తనం మీనాక్షి నటరాజన్ చేతికి ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ ...

బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-7 రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది ఈ ...

ఓరుగల్లు జనజాతర దుష్ట కాంగ్రెస్ కు ఉప్పుపాతర

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 బీఆర్ఎస్ రజతోత్సహం, పాతికేళ్ల సమరోత్సహం బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన ...

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ ధర పెంపు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7  గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ...