నేరాలు
బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ...
కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన ...
నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 11. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో ” సమీక్ష సమావేశం ...
నిజామాబాద్ నగరం లో గంజాయి పట్టివేత
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి సూచనల మేరకు జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆదేశానుసరంగా ...
టౌన్ బేల్ పేరిట లంచానికి పాల్పడిన వర్ని ఎస్ఐ ఏసీబీ వలలో చిక్కాడు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8.నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కి చెందిన ఎస్ఐ అధికారం తన చేతిలో ఉన్నదని దుర్వినియోగం కి పాల్పడిన ఎస్ఐ కృష్ణ కుమార్ ఓ ...
మెట్ పల్లి పట్టణం12వ వార్డులో గొలుసు చోరీ
జగిత్యాల జిల్లా ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8 . మెట్ పల్లి పట్టణంలో చైన్స్ స్నాచర్స్ రెచ్చి పోయారు. 12వ వార్డులో నివసిస్తున్న కందనవేణి అనే మహిళ ఆరుబయట తన ...
ఆటో బోల్తా, ముగ్గురు విద్యార్థుల గాయాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6:ముప్కాల్ మండల శివారులో ఏడవ నెంబర్ పాత జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల, స్థానికుల ...
*మంచిప్ప చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు మృతి.*
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకారం హైదరాబాద్కు చెందిన ఆరుగురు ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి పేకాటలో116 కేసులు నమోదు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్, నిజామాబాద్, బోధన్,డివిజన్ లాలో పేకాట ఆడుతున్న ...
ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నేడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్రీమతి సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలందరికి అక్టోబర్ 31న జరుపుకునే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ...















