ప్రమాదాలు

తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు–కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : జిల్లాలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ...

ప్రమాదాలకు నిలయంగా మూలమలుపులు’

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మూలమలుపు లను గుర్తించే విధంగా సూచిక బోర్డులు లేకపోవడంతో,ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల ...

ప్రాణం తీసిన ఐరన్ మెట్లు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్)  ఐరన్ మెట్లపై కూర్చోవడంతో విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..మొంథా తుపాన్పై సీఎం సమీక్ష

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ...

రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 :  బాల్కొండ మండల కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట ...

ఠాణాకలాన్ శివారులో ఎలుగు బంటీ.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటీ కోసం అటవీ శాఖ(ఫారెస్ట్) అధికారులు ముమ్మరంగా ...

కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. “ఆంధ్రప్రదేశ్‌లోని ...

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయింది. పల్సర్ ...

కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు. నిజామాబాద్ జై ...

నిజామాబాద్ జిల్లా వాసులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 28 : రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న ...